Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోలీవుడ్‌లో రాజశేఖర్ కూతుళ్ల హవా

Webdunia
గురువారం, 23 డిశెంబరు 2021 (13:46 IST)
హీరో రాజశేఖర్ కూతుళ్లు కోలీవుడ్‌లో కుదురుకునేందుకు సిద్ధంగా వున్నారు. తాజాగా శివాని చేసిన 'అద్భుతం' ఓటీటీలో విడుదలైంది. ఇక ఆల్రెడీ 'దొరసాని' సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న శివాత్మిక, 'రంగమార్తాండ'లోను కనిపించనుంది. 
 
ఆ సినిమా ఇంకా ప్రేక్షకుల ముందుకు రావలసి ఉంది. ఇక ఈ అక్కాచెల్లెళ్లు ఇద్దరూ కూడా కోలీవుడ్ పై దృష్టి పెట్టినట్టుగా చెప్పుకుంటున్నారు.
 
తమిళంలో శివాని చేసిన 'అన్బరివు' వచ్చేనెల 7వ తేదీ నుంచి హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. శివాత్మిక చేసిన 'ఆనందం విలయాడుం వీడు' ఈ నెల 24వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Beer : రూ.10వేల కోసం ప్రాణం పోయింది- ఏడాది క్రితమే పెళ్లి.. 8 రోజుల బిడ్డ కూడా?

Monkeys: యూపీలో ఎయిర్‌గన్‌తో కోతుల్ని కాల్చి చంపేశాడు.. నెలలో 60 వానరాలు హతం

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments