Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటికి తాళం వేసి... అజ్ఞాతంలోకి నటి కస్తూరి - మొబైల్ స్విచాఫ్!!

ఠాగూర్
ఆదివారం, 10 నవంబరు 2024 (19:52 IST)
తమిళ సినీ నటి కస్తూరి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. చెన్నై ఆళ్వార్ పేట, పోయెస్ గార్డెన్‌లోని ఇంటికి తాళం వేసి అక్కడ నుంచి పారిపోయారు. ఇటీవల తెలుగు ప్రజల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. రాజుల అంతఃపురంలో ఉండే మహిళలకు సపర్యలు చేసేందుకు వచ్చినవారే తెలుగు ప్రజలని, అలాంటి వారి తమిళ జాతీయులని గొప్పగా చెప్పుకుంటున్నారని, ఎప్పటి నుంచో ఉంటున్న బ్రహ్మణులు మాత్రం ద్రావిడులు కారా అని ఆమె ప్రశ్నించారు. 
 
ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. దీంతో నటి కస్తూరిపై రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో కేసులు నమోదు కాగా, పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమై చెన్నై పోయెస్ గార్డెన్‌లో ఉన్న ఆమె నివాసానికి వెళ్ళారు. అక్కడ ఆమె ఇంటికి తాళం వేసి, అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు పోలీసులు గుర్తించారు. పైగా, ఆమె మొబైల్ ఫోన్ కూడా స్విచాఫ్ చేసివుంది. 
 
కాగా, ఆమె చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి చెన్నై, మదురై నగరాల్లో కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఆమె తన న్యాయవాది ద్వారా ముందస్తు బెయిల్‌కు ప్రత్యామ్నాయ చేసుకుంటున్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అవకాశం దొరికితే నీ ముక్కును కొరికి తినేస్తానే అంటూ అన్నంతపనీ చేసిన భర్త!!

భారతదేశం-పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగితే.. చైనా, బంగ్లాదేశ్ మద్దతు ఎవరికి? (Video)

ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించాడు.. నదిలో దూకి పారిపోవాలనుకున్నాడు.. కానీ? (video)

30 నిమిషాల బ్లాక్‌అవుట్ డ్రిల్- పాక్ అలెర్ట్.. రెండు నెలలకు సరిపడా ఆహారం నిల్వ చేసుకోండి

Surgical Strike: ఫహల్గామ్ దాడి- పాకిస్తాన్‌పై మరో సర్జికల్ స్ట్రైక్.. నిజమేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments