Webdunia - Bharat's app for daily news and videos

Install App

విడాకుల కేసు : ఎట్టకేలకు కోర్టుకు హాజరైన ధనుష్ - ఐశ్వర్య దంపతులు

ఠాగూర్
గురువారం, 21 నవంబరు 2024 (15:18 IST)
విడాకుల కేసులో ఎట్టకేలకు సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్, హీరో ధనుష్‍‌ దంపతులు గురువారం చెన్నై ఫ్యామిలీ కోర్టుకు హాజరయ్యారు. గత మూడు దఫాలపాటు జరిగిన విచారణకు ఆమె హాజరుకాలేదు. అలాగే, ఆమె భర్త, హీరో, దర్శక నిర్మాత ధనుష్ కూడా హాజరుకాలేదు. 
 
ఈ నేపథ్యంలో గురువారం జరిగిన ఈ కేసు విచారణలో భాగంగా నటుడు ధనుష్ అతని సతీమణి ఐశ్వర్య తాజాగా చెన్నై ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టు ఎదుట హాజరయ్యారు. తాము కలిసి ఉండాలనుకోవడం లేదని విడిపొయేందుకు నిర్ణయించుకున్నామని న్యాయస్థానానికి తెలిపారు. 
 
ఈ సందర్భంగా వారు విడిపోవడానికి గల కారణాలను తెలియజేశారు. ఇరువురి వాదనలు ఆలకించిన కోర్టు తుది తీర్పును ఈ నెల 27కు వాయిదా వేసింది. దీంతో ధనుష్ - ఐశ్వర్య దంపతులు విడిపోవడం ఖాయమని తేలిపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్ రెస్టారెంట్‌‌లో బంగారు పూత పూసిన అంబానీ ఐస్ క్రీమ్ (video)

పోసాని కృష్ణ మురళికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట.. ఈ నెల 24కి విచారణ వాయిదా

రీల్స్ కోసం రైలు పట్టాలపై పడుకున్నాడు.. కదిలే రైలు అతనిపై నుంచి పోయింది.. (వీడియో)

విద్యుత్ తీగలపై నిల్చుని ఆకులు తింటున్న మేక- వీడియో వైరల్

మందేశాడు.. గూగుల్ మ్యాప్‌ను నమ్మి రైల్వే ట్రాక్‌పై కారును నడిపాడు.. చివరికి ఏమైందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments