Webdunia - Bharat's app for daily news and videos

Install App

పబ్లిక్‌గా పవన్ కళ్యాణ్ గారు అలా చెప్పడాన్ని చూసి పాదాభివందనం చేయాలనిపించింది: దిల్ రాజు

ఐవీఆర్
సోమవారం, 6 జనవరి 2025 (22:49 IST)
గేమ్ ఛేంజర్ ప్రి-రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పిన మాటలకు ఆయనకు పాదాభివందనం చేయాలని ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నారు. ఆయన మాట్లాడుతూ... ''వకీల్ సాబ్ చిత్రం డబ్బింగ్ మూవీ అయినప్పటికీ పవన్ గారికి తగ్గట్లుగా కథను మార్చి తీయాలనుకున్నామనీ, ఆ విషయం ఆయనతో చెప్పి అడ్వాన్స్ ఇచ్చి వచ్చేసాను. ఐతే ఆయన ఫంక్షనులో పబ్లిక్‌గా నేను ఇచ్చిన డబ్బులే జనసేన పార్టీకి ఇంధనంగా మారిందని చెప్పినప్పుడు నా కళ్ల వెంట నీళ్లు తిరిగాయి. అలా ఎవ్వరూ బయటకు చెప్పరు. అలాంటిది ప్రజల ముందు అలా చెప్పడాన్ని చూస్తే ఆయనకు పాదాభివందనం చేయాలి'' అని అన్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

May Day: మే డేను ఎందుకు జరుపుకుంటారు?

YS Sharmila: విజయవాడలో వైఎస్ షర్మిల అరెస్ట్.. హైదరాబాదుకు తరలింపు

Shuts Airspace: మే 23వరకు భారత గగనతలంలోకి పాక్ విమానాలకు నో ఎంట్రీ

Pawan Kalyan: హోంమంత్రి వంగలపూడి అనితను కొనియాడిన జనసేనాని

ట్యూషన్‌కు వచ్చే బాలుడుతో రొమాన్స్... ఇంటి నుంచి పారిపోయిన యంగ్ లేడీ టీచర్...!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

తర్వాతి కథనం
Show comments