Webdunia - Bharat's app for daily news and videos

Install App

జక్కన్న-ఎన్టీఆర్-చెర్రీ.. సినిమా: అక్టోబర్‌లో సెట్స్‌పైకి.. శరవేగంగా ఏర్పాట్లు

బాహుబలి మేకర్ ఎస్ఎస్ రాజమౌళి తదుపరి ప్రాజెక్టు త్వరలో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఎన్టీఆర్-చెర్రీ కాంబోలో మల్టీస్టారర్ సినిమా చేసేందుకు రాజమౌళి రెడీ అయ్యాడు. ఇప్పటికే ఓ వైపు ప్రీ ప్రొడక్షన్ పనులు.. మరో

Webdunia
బుధవారం, 14 మార్చి 2018 (15:13 IST)
బాహుబలి మేకర్ ఎస్ఎస్ రాజమౌళి తదుపరి ప్రాజెక్టు త్వరలో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఎన్టీఆర్-చెర్రీ కాంబోలో మల్టీస్టారర్ సినిమా చేసేందుకు రాజమౌళి రెడీ అయ్యాడు. ఇప్పటికే ఓ వైపు ప్రీ ప్రొడక్షన్ పనులు.. మరోవైపు ఇద్దరు హీరోలపై టెస్టు ఫోటో షూట్‌లు కూడా జరుగుతున్నాయి. ఈ విషయాన్ని రమేష్ బాలా ట్విట్టర్ ద్వారా తెలిపారు. 
 
ఈ ఏడాది అక్టోబర్‌లో ఈ సినిమా షూటింగ్ సెట్స్‌పైకి రానుందని.. ఇందులో చెర్రీ, ఎన్టీఆర్ అన్నాదమ్ముళ్లుగా నటించనున్నారని తెలిపారు. ఈ సినిమా భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకోనుంది. 
 
ఈ చిత్రం కోసం అమెరికాకు ఎన్టీఆర్, చెర్రీ వెళ్లనున్నారని.. బాడీ స్కాన్, గ్రాఫిక్స్ కోసం వీరు యూఎస్ వెళ్ళాల్సి వుందని సమాచారం. అక్కడ ఫోటో షూట్ కూడా వుంటుందని.. ఇక ఈ చిత్రంలో నటించే హీరోయిన్ల కోసం సంప్రదింపులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ranya Rao: బంగారం స్మగ్లింగ్: కన్నడ నటి రన్యా రావుపై COFEPOSA ప్రయోగం

పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేయండి మోడీజి: సీఎం రేవంత్ రెడ్డి

ప్రపంచంలో ఆర్థికశక్తిగా మారుతున్న భారత్‌ను చూసి పాక్ తట్టుకోలేకపోతోందా?

EPFO: పీఎఫ్ ఖాతాను బదిలీ చేసే ప్రక్రియ మరింత సులభతరం

నీళ్లు ఆపేస్తే మోదీ శ్వాస ఆపేస్తాం .. ఉగ్రవాది హఫీజ్ పాత వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments