Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరోయిన్ల అందాన్ని వర్ణించిన రాయ్ లక్ష్మీ (Video)

Webdunia
గురువారం, 7 మార్చి 2019 (09:14 IST)
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఐటమ్ గర్ల్ లక్ష్మీరాయ్ నటిస్తున్న తాజా చిత్రం వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి. హార్రర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే రెండు పాటలు విడుదలయ్యాయి. 
 
'పాప అత్తిలి పాప', 'నాలో ఏం జరుగుతోంది' అనే పాటలను యూట్యూబ్‌లో రిలీజ్ చేయగా, ఈ పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇక తాజాగా రాయ్ లక్ష్మీ మరో అందమైన పాటతో అందరిని అలరిస్తోంది. 'రారా వేణు గోప బాలా.. రాధిక వచ్చెను నిను చేరా' అంటూ సాగే మూడో పాటను చిత్రయూనిట్ విడుదల చేసింది.
 
టాలీవుడ్‌లోని హీరోయిన్లతో రాయ్ లక్ష్మీని పోలుస్తూ పాడే ఈ పాట అందరిని అలరిస్తోంది. సురేశ్ బనిశెట్టి రాసిన ఈ పాటను హరి గౌర కంపోజ్ చేశారు. కిశోర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రవీణ్, మధు నందన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments