Webdunia - Bharat's app for daily news and videos

Install App

''మజిలీ'' కోసం సమంత దంపతులు ఎంత పుచ్చుకున్నారంటే..?

Webdunia
సోమవారం, 24 డిశెంబరు 2018 (15:42 IST)
టాలీవుడ్ జంట నాగచైతన్య, సమంత జంటగా మజిలీ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పెళ్లికి తర్వాత ఈ సినిమాలో సమంత, చైతూ జంటగా నటించారు. ఇటీవలే డెహ్రాడూన్, విశాఖపట్నంలో ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.


ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా కోసం ప్రస్తుతం ఈ దంపతులు ఎంత పారితోషికం అనే దానిపై ప్రస్తుతం చర్చ సాగుతోంది. 
 
వీరిద్దరి జాయింట్ రెమ్యూనరేషన్‌ నిర్మాత నుంచి రూ.6కోట్ల 50లక్షల రూపాయలని తెలుస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తోన్న ఈ  సినిమా షూటింగ్ ఇప్పటికే 50 శాతం పూర్తి చేసుకుంది. వేసవి సెలవుల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. సినిమా అంతా లవ్‌ సీక్వెన్స్‌లతో చాలా కొత్తగా ఉండబోతుందని సినీ యూనిట్ చెప్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

దేశం కోసం చనిపోతా.. మృతదేహంపై జాతీయ జెండా ఉంచండి... మురళీ నాయక్ చివరి మాటలు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

తర్వాతి కథనం
Show comments