Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆలోపే ప్రపంచం అంతమైపోతే నేను చాలా సంతోషిస్తా: శ్రీముఖి

Webdunia
శుక్రవారం, 4 జనవరి 2019 (14:22 IST)
మనం కలిసి జీవించేందుకు వుండేందుకు కారణంగా డబ్బే అనిపిస్తోందని యాంకర్ శ్రీముఖి తెలిపింది. మానవత్వాన్ని జనాలు మరిచిపోయారా అని అడిగింది. జనాల్లో మానవత్వం మొత్తం నశించేలోపు.. ఈ ప్రపంచం అంతమైపోతే తాను చాలా సంతోషిస్తానని శ్రీముఖి ట్వీట్ చేసింది. 
 
మానవత్వాన్ని జనాలు మర్చిపోయారా అనే ప్రశ్న.. గతంలో తనకు ఎదురైంది. కానీ వారి అభిప్రాయంతో తాను ఏకీభవించలేదు. కానీ ప్రస్తుతం తనకు ఆ అనుభవం ఎదురైంది. మనం కలిసి వుండేందుకు, కలసి జీవించేందుకు డబ్బే కారణం అనిపిస్తోందని.. శ్రీముఖి వ్యాఖ్యానించింది. జులాయి సినిమాతో అల్లు అర్జున్ చెల్లిగా నటించిన శ్రీముఖి.. ఆ తర్వాత చిన్న చిన్న కార్యక్రమాలతో యాంకర్‌ కావడం మొదలెట్టింది. 
 
ఆ తర్వాత నటీమణిగా ఎదిగింది. అందాల ఆరబోతలో అనసూయ, రష్మీకి పోటీగా నిలుస్తున్న ఈ ముద్దుగుమ్మ అప్పుడప్పుడూ క్లీవేజ్ షోలతో కుర్రకారును ఉర్రూతలూగించింది. హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసి.. బాగానే ట్రెండ్ అవుతోంది. అలాంటి యాంకర్ ప్రస్తుతం మానవత్వం గురించి మాట్లాడుతూ.. నిరుత్సాహం వ్యక్తం చేస్తోంది. ఇందుకు కారణం ఏమిటో తెలియట్లేదు మరి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Insta Friend: ఇన్‌స్టా ఫ్రెండ్.. హోటల్ గదిలో వేధించాడు.. ఆపై వ్యభిచారం

Pawan Kalyan: తమిళనాడు మత్స్యకారులపై దాడులు.. పవన్ కల్యాణ్ స్పందన

వాట్సాప్ వైద్యం వికటించింది.. గర్భశోకాన్ని మిగిల్చింది...

కర్ణుడు చావుకు వంద కారణాలు అన్నట్టుగా వైకాపా ఓమిటికి బోలెడు కారణాలున్నాయ్... బొత్స

అధికారులు - కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే అప్పన్న భక్తులను చంపేసింది .. అందుకే వేటు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments