Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాంగోపాల్ వర్మకు షాక్, జీహెచ్ఎంసీ రూ. 88,000 జరిమానా

Webdunia
గురువారం, 30 జులై 2020 (13:28 IST)
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మకు హైదరాబాదు మహానగర పురపాలక సంస్థ (జీహెచ్ ఎంసీ)మరోసారి జరిమానా విధించింది. పురపాలక సంస్థ నిబంధనలను పాటించకుండా బహిరంగ ప్రదేశాలలో పోస్టర్లను అంటించినందుకు వర్మకు బుధవారం నాడు రూ.88వేలు చెల్లించాలని ఇ-చలానా జారీ చేసింది.
 
ఆర్జీవీ నిర్మించిన పవర్ స్టార్ సినిమాకు సంబంధించిన పోస్టర్లను నగరంలోని పలు ప్రాంతాలలో అంటించారు. జులై 21న జబ్లీహిల్స్‌లో పోస్టర్లు అంటించారని ఒకరు ట్విట్టర్ ద్వారా జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేసారు. దీంతో సదరు రెండు పోస్టర్లకు నాలుగు వేల రూపాయలు జరిమానా విధించారు.
 
అయితే అదే ప్రాంతంలో దాదాపు 30కి పైగా పోస్టర్లు అంటించినట్లు అధికారులు గుర్తించారు. వీటికి అనుమతి తీసుకోక పోవడంతో రూ.88 వేలు జరిమానా వేసినట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దాయాది దేశాన్ని ఏమార్చి దెబ్బకొట్టిన ప్రధాని మోడీ...

#Operation Sindoor పేరుతో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకు కాళరాత్రిని చూపించిన భారత్!!

Modi: ఆపరేషన్ సింధూర్ సక్సెస్.. ఉగ్రవాదులే లక్ష్యంగా సైనిక చర్య.. ప్రధాన మంత్రి

భారత్-పాకిస్థాన్ ఆపరేషన్ సింధూర్.. చైనా ఆందోళన.. శాంతించండి అంటూ..?

ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఇచ్చిన సమాధానం : అమిత్ షా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments