Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామాయణ సీరియల్ 'సుగ్రీవుడు' ఇకలేరు

Webdunia
గురువారం, 9 ఏప్రియల్ 2020 (19:08 IST)
ఒకపుడు బుల్లితెరపై సంచలనం సృష్టించిన సీరియల్ "రామాయణం". ఈ సీరియల్ కొన్ని నెలల పాటు దూరదర్శన్‌లో ప్రదర్శితమైంది. ఇపుడు లాక్‌డౌన్ కారణంగా ఈ సీరియల్‌ను గత నెల 28వ తేదీ నుంచి ఉదయం 9 నుంచి 10 గంటల వరకు, రాత్రి 9 నుంచి 10 గంటలవరకు ప్రదర్శిస్తున్నారు. ఈ రామాయణ సీరియల్‌లో సుగ్రీవుడు, బాలి పాత్రల్లో నటించిన ప్రముఖ నటుడు శ్యామ్ సుందర్ కాళాని మృతి చెందారు. 
 
ఈ విషయాన్ని ఇదే సీరియల్‌లో రాముడి పాత్రను పోషించిన అరుణ్ గోవిల్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడిస్తూ, శ్యామ్ మృతికి సంతాపం కూడా తెలిపారు. 'రామాయణం' చిత్రంలో సుగ్రీవుడు, బాలిగా ద్విపాత్రాభినయం చేసి ఎంతో పాపుల‌ర్ అయిన‌ శ్యామ్‌సుందర్ కాలానీ కొద్ది కాలంగా క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతూ వచ్చిన ఈయన ఈ నెల 7వ తేదీన కల్కాలో తుదిశ్వాస విడిచారు.
 
కాగా, రామాయణం సీరియ‌ల్‌లో లక్ష్మణ్ పాత్ర పోషించిన నటుడు సునీల్ లాహ్రీ, శ్యామ్‌సుందర్ కాలానీ మరణానికి సంతాపం తెలిపారు. 'మా తోటి న‌టుడు శ్యామ్ కలాని ఆకస్మిక మరణం చెందార‌నే వార్త న‌న్ను ఎంత‌గానో బాధించింది. వారి ఆత్మ‌కి శాంతి క‌ల‌గాల‌ని కోరుకుంటున్నాను' అని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టర్కీలో భూకంపం... ప్రాణభయంతో పరుగులు తీసిన ప్రజలు

హైకోర్టు తలుపుతట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఎందుకు?

ప్రధాని మోడి వెనుక ప్రపంచ నాయకులు: టెర్రరిస్టుల ఫ్యాక్టరీ పీచమణిచే సమయం వచ్చేసిందా?

చీటింగ్ కేసులో లేడీ అఘోరీకి పదేళ్ల జైలుశిక్ష తప్పదా? అడ్వకేట్ ఏమంటున్నారు?

జైలుకు వెళ్లినా నా భార్య నాతోనే ఉంటుంది : అఘోరీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments