Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయితేజ్‌తో రాశీఖ‌న్నా.. మరోసారి జత కట్టనుందా?

Webdunia
గురువారం, 20 జూన్ 2019 (15:55 IST)
నేచురల్ స్టార్ నాని కెరీర్‌లోనే మర్చిపోలేని బిగ్గెస్ట్ హిట్ `భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌` సినిమాని అందించిన గీతాఆర్ట్స్‌, యు.వి.క్రియేష‌న్స్ కాంబినేషన్ కొత్తగా మారుతి దర్శకత్వంలో సాయితేజ్ సినిమాని సెట్స్‌పైకి తీసుకువెళ్లనున్నారని సమాచారం. ఈ ఏడాది `చిత్ర‌ల‌హ‌రి` స‌క్సెస్ త‌ర్వాత సాయితేజ్ మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా ఉండబోతోంది. 
 
సాయితేజ్‌, రాశీఖ‌న్నాలు ఇప్పటికే సుప్రీమ్ సినిమాలో జోడీగా న‌టించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా సాయితేజ్‌, రాశీఖ‌న్నాల కెరీర్‌లోనే సూప‌ర్‌హిట్ చిత్రంగా నిలిచింది.

ఇప్పుడు వీళ్లిద్దరూ మరోసారి జత కట్టనుండడం, అందులోనూ దర్శకుడు మారుతి కూడా మంచి సక్సెస్‌లతో దూసుకువెళ్తూండడంతో ఈ సినిమాపై మంచి అంచ‌నాలే ఏర్ప‌డుతున్నాయి. 
 
భారీ బ‌డ్జెట్‌తో రూపొంద‌బోయే ఈ చిత్రంలో స‌త్య‌రాజ్ వంటి భారీ తారాగ‌ణం కూడా న‌టించ‌నున్నారు. కాగా... ఈ సినిమా వ‌చ్చేవారం లాంఛ‌నంగా ప్రారంభం కానుందట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

India: పాకిస్తాన్ నుండి ప్రత్యక్ష-పరోక్ష దిగుమతులను నిషేధించిన భారత్

Sharmila: రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల భారంతో ఉంది-వైఎస్ షర్మిల

థూ.. ఏజెంట్ దూషించి ఇజ్జత్ తీశాడు .. ట్రాక్టర్‌కు నిప్పు పెట్టిన రైతు (Video)

Jagan: రోమ్ తగలబడుతుంటే ఏపీ సర్కారు నీరో చక్రవర్తిలాగా ప్రవర్తిస్తోంది-జగన్ ఎద్దేవా

Alekhya Reddy: కల్వకుంట్ల కవితతో అలేఖ్య రెడ్డి స్నేహం.. భావోద్వేగ పోస్టు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments