Webdunia - Bharat's app for daily news and videos

Install App

''రౌడీ బేబీ'' పాటకు ఫిదా అయిపోయారు..

Webdunia
శనివారం, 9 ఫిబ్రవరి 2019 (18:31 IST)
''ఫిదా'' సినిమాతో ప్ర‌కంప‌న‌లు పుట్టించిన సాయి ప‌ల్ల‌వి వచ్చిందే సాంగ్‌తో యూట్యూబ్‌లో రికార్డులు నెల‌కొల్పింది. ఏకంగా 182 మిలియన్ వ్యూస్‌ సంపాదించి దక్షిణాదిన అత్యధిక వ్యూస్ రాబట్టిన పాటగా రికార్డు సృష్టించింది. ఇలా సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు, కోలీవుడ్ హీరో ధనుష్ ''కొలవరి'" సాంగ్ 175 మిలియన్ల వ్యూస్‌తో రెండో స్థానంలో ఉంది. 
 
అయితే సాయిపల్లవి తాజాగా తన రికార్డును తానే బ్రేక్ చేసుకుంది. ధనుష్, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ''మారి 2". ఈ చిత్రంలోని రౌడీ బేబీ పాట తక్కువ సమయంలోనే రికార్డ్ వ్యూస్‌ను రాబట్టింది. తాజాగా ఈ పాట మరో రికార్డును క్రియేట్ చేసింది. ఇప్పటి వరకూ సాయి పల్లవి ''వచ్చిందే'' సాంగ్‌పై ఉన్న రికార్డును బ్రేక్ చేసింది. 183 మిలియన్ల వ్యూస్‌తో యూ ట్యూబ్‌లో.. దక్షిణాదిన యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్ రాబట్టిన పాటగా ఇది నిలిచింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Lahore: లాహోర్‌లో శక్తివంతమైన పేలుళ్లు- భద్రత కట్టుదిట్టం

Balochistan: బలూచిస్తాన్‌లో 14మంది పాకిస్థాన్ సైనికులు మృతి.. బాధ్యత వహించిన బీఎల్ఏ (video)

Malala Yousafzai: భారతదేశం-పాకిస్తాన్ దేశాలు సంయమనం పాటించాలి.. మలాలా యూసఫ్ జాయ్

Operation Sindoor impact: పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకుంటుంది.. ఈ యుద్ధాన్ని చివరి వరకు తీసుకెళ్తాం

Rahul Gandhi: రాహుల్ గాంధీ పార్లమెంటరీ సభ్యత్వం సవాలు- పిటిషన్ కొట్టివేత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments