Webdunia - Bharat's app for daily news and videos

Install App

సౌరబ్‌ రాజ్ జైన్ తండ్రి అయ్యాడు.. రిధిమాకు కవలలు పుట్టారు.. ఓ పాప.. ఓ బాబు...

''మహాభారతం'' టీవీ సీరియల్ నటుడు, ఓం నమో వేంకటేశాయలో తిరుమల శ్రీనివాసునిగా అలరించిన సౌరబ్‌రాజ్‌జైన్‌ సతీమణి రిధిమా కవలలకు జన్మనిచ్చింది. కవలల్లో ఒక బాబు, ఒక పాప ఉన్నారు. 2013లో ''మహాభారత్'' సీరియల్‌లో

Webdunia
ఆదివారం, 27 ఆగస్టు 2017 (10:23 IST)
''మహాభారతం'' టీవీ సీరియల్ నటుడు, ఓం నమో వేంకటేశాయలో తిరుమల శ్రీనివాసునిగా అలరించిన సౌరబ్‌రాజ్‌జైన్‌ సతీమణి రిధిమా కవలలకు జన్మనిచ్చింది. కవలల్లో ఒక బాబు, ఒక పాప ఉన్నారు.

2013లో ''మహాభారత్'' సీరియల్‌లో శ్రీకృష్ణుని పాత్రతో అలరించిన సౌరభ్ తరువాత పలు పౌరాణిక పాత్రలను పోషించారు. 2010లో సౌరభ్.. రిధిమాను వివాహం చేసుకున్నారు.
 
కాగా మహాభారతం టీవీ సీరియల్ ద్వారా కృష్ణుడిగా అందరికీ చేరువైన సౌరబ్.. అక్కినేని నాగార్జున- కె రాఘవేంద్రరావుల కాంబినేషన్‌లో రూపొందిన ఓం నమో వేంకటేశాయలో బాలాజీగా నటనాపరంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

India: పాకిస్తాన్ నుండి ప్రత్యక్ష-పరోక్ష దిగుమతులను నిషేధించిన భారత్

Sharmila: రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల భారంతో ఉంది-వైఎస్ షర్మిల

థూ.. ఏజెంట్ దూషించి ఇజ్జత్ తీశాడు .. ట్రాక్టర్‌కు నిప్పు పెట్టిన రైతు (Video)

Jagan: రోమ్ తగలబడుతుంటే ఏపీ సర్కారు నీరో చక్రవర్తిలాగా ప్రవర్తిస్తోంది-జగన్ ఎద్దేవా

Alekhya Reddy: కల్వకుంట్ల కవితతో అలేఖ్య రెడ్డి స్నేహం.. భావోద్వేగ పోస్టు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments