Webdunia - Bharat's app for daily news and videos

Install App

ది కేరళ స్టోరీస్ హీరోయిన్ ఆదాశర్మకు ప్రమాదం - ఆస్పత్రిలో అడ్మిట్

Webdunia
ఆదివారం, 14 మే 2023 (17:53 IST)
ఇటీవల విడుదలైన వివాదాస్పద చిత్రం "ది కేరళ స్టోరీస్". ఈ చిత్రంలో ప్రధాన పాత్రను పోషించిన హీరోయిన్ ఆదాశర్మకు, ఆ చిత్ర దర్శకుడు సుధీప్తో సేన్‌లు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ముంబైలోని ఓ ప్రైవేటు కార్యక్రమానికి వెళుతుండగా వీరి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైనట్టు తెలుస్తుంది. ఆ వెంటనే వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 
 
దీనిపై దర్శకుడు సుధీప్తో సేన్ స్పందిస్తూ, ఆదివారం సాయంత్రం కరీంనగర్‌లో జరిగే ఏక్తా యాత్రకు హాజరుకాలేకపోవడం బాధగా ఉందని తెలిపారు. అయితే, వీరి ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సివుంది. కాగా, ఇటీవల విడుదలైన ది కేరళ స్టోరీస్ చిత్రం మంచి టాక్‌తో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మార్నింగ్ వాక్ నుంచి మ్యారేజ్ వరకు.. 60 యేళ్ల వయసులో 51 యేళ్ల మహిళను పెళ్లాడిన దిలీప్ ఘోష్

lady don zikra అరేయ్ గూట్లే... నా బ్రదర్‌ను పొడిచినోడిని లేపేయ్?!: లేడీ డాన్ జిక్రా హస్తం?!!

ఏపీ నుంచి రాజ్యసభ స్థానానికి తమిళనాడు బీజేపీ నేత అన్నామలై?

ఈ రాత్రి నా భర్తను చంపేద్దాం.. ఆపై పామును వదిలేద్దాం.. పనైపోతుంది.. ప్రియుడితో..?

వైకాపాలో 2వ స్థానం నుంచి 2 వేల స్థానానికి చేర్చారు : విజయసాయి రెడ్డి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments