'బట్టలు విప్పి మాట్లాడుకుందాం'.. నిజాలు నిగ్గుతేలుద్దాం : పవన్ వరుస ట్వీట్స్

జనసేన అధినేత, హీరో పవన్ కళ్యాణ్ వరుస ట్వీట్లతో బెంబేలెత్తిస్తున్నారు. ఇప్పటివరకూ పవన్ ఏ విషయంపైనా స్పందించడం లేదని బాధ పడుతున్న ఫ్యాన్స్‌కు తన ట్వీట్స్‌తో ఉత్సాహం నింపుతున్నారు. ఒక ట్వీట్‌లో బట్టలు వి

Webdunia
శనివారం, 21 ఏప్రియల్ 2018 (10:38 IST)
జనసేన అధినేత, హీరో పవన్ కళ్యాణ్ వరుస ట్వీట్లతో బెంబేలెత్తిస్తున్నారు. ఇప్పటివరకూ పవన్ ఏ విషయంపైనా స్పందించడం లేదని బాధ పడుతున్న ఫ్యాన్స్‌కు తన ట్వీట్స్‌తో ఉత్సాహం నింపుతున్నారు. ఒక ట్వీట్‌లో బట్టలు విప్పి మాట్లాడుకుందాం అన్న పవన్ మరో ట్వీట్‌లో ఒక మంత్రి, ముఖ్యమంత్రి, ఒకరు ఎవరు? తెలుసుకోవాలని ఉందా? అంటూ సంచలన ట్వీట్ చేశారు. పవన్ వరుస ట్వీట్స్.. ఆయన మాటల్లోనే..
 
"స్టే ట్యూన్డ్ టు 'బట్టలు విప్పి మాట్లాడుకుందాం' ప్రోగ్రాం నుంచి పవన్ కల్యాణ్ విత్ కెమెరామెన్ ట్విటర్. ఒక రాష్ట్ర కేబినెట్ ర్యాంక్ మంత్రి స్వయానా ఈ 'అజ్ఞ్యాతవాసి'ని వాడో బ్లాక్ మెయిలర్ అని స్వయానా ముఖ్యమంత్రిగారు అన్నారని 'ఒకరి'తో అన్నారు. ఆ మంత్రి ఎవరు, ఆ ముఖ్యమంత్రి ఎవరు, 'ఒకరు' ఎవరు.. తెలుసుకోవాలని ఉందా!! 
 
స్టే ట్యూన్డ్! లైవ్ ఫ్రం హైదరాబాద్! 'నిజాల నిగ్గు తేలుద్దాం' ప్రోగ్రాం నుంచి మీ పవన్ కల్యాణ్. నాకు ఇష్టమైన స్లోగన్ "‘ఫ్యాక్షనిస్టుల ఆస్తులను జాతీయం చెయ్యాలి" అసలు ఈ స్లోగన్ వెనుక కథకి ఈ స్లోగన్‌కి సంబంధం ఏంటి? నిజమైన 'అజ్ఞ్యాతవాసి' ఎవరో మీకు తెలుసా?’’ అంటూ వరుస ట్వీట్స్ చేశారు పవన్ కల్యాణ్. మొత్తంమీద శుక్రవారం నుంచి పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో కథన రంగంలోకి దిగారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AA22: స్పైడర్-మ్యాన్, అవెంజర్స్ తరహాలో AA22 చిత్రం ఉండబోతుందా ?

K. Raghavendra Rao: మహిళలకు డైమండ్ డెకాయిట్ చిత్రం ఉచితం

లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఫుల్-లెంగ్త్ ఎంటర్టైనర్ : ప్రొడ్యూసర్ శివప్రసాద్

VV Vinayak: వివేక్ మిశ్రా, శృతిక జంటగా అహోం.ప్రారంభం

AA22 x A6 ప్రీ లుక్ పోస్టర్‌.- అంచనాలు రెట్టింపు చేసిన టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఊబకాయం: అద్దంలో కనిపించే లావు కాదు, అడుగడుగునా పొంచి ఉన్న ఆరోగ్య సంక్షోభం

హెచ్చరిక: అందరి దృష్టిని ఆకర్షించేలా తన లేటెస్ట్ కలెక్షన్‌ను రూపొందించిన మోచీ

UP Woman Scripts History: ఖాట్మండు నుంచి ఎవరెస్ట్ వరకు సైకిల్ యాత్ర.. దివ్య సింగ్ రికార్డ్ (video)

మధుమేహ వ్యాధిగ్రస్తులు తినకూడని పండ్లు, ఏంటవి?

హైదరాబాద్‌లో ట్రామా- ఎమర్జెన్సీ మెడిసిన్‌పై జాతీయ సదస్సును ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా

తర్వాతి కథనం
Show comments