Webdunia - Bharat's app for daily news and videos

Install App

దోషిగా ఆశారాం బాపు : నన్ను చంపేస్తారంటున్న ప్రధాన సాక్షి

తన ఆశ్రమంలో అక్కాచెల్లెళ్లపై అత్యాచారం చేసిన కేసులో వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపును జోథ్‌పూర్ కోర్టు దోషిగా తేల్చింది. ఈ కేసులో ఆయనతో పాటు.. మరో నలుగురిని ముద్దాయిలుగా పేర్కొంటూ కోర్టు తీర్

Webdunia
బుధవారం, 25 ఏప్రియల్ 2018 (12:37 IST)
తన ఆశ్రమంలో అక్కాచెల్లెళ్లపై అత్యాచారం చేసిన కేసులో వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపును జోథ్‌పూర్ కోర్టు దోషిగా తేల్చింది. ఈ కేసులో ఆయనతో పాటు.. మరో నలుగురిని ముద్దాయిలుగా పేర్కొంటూ కోర్టు తీర్పును వెలువరించింది. అయితే, దోషులకు శిక్షలను ఖరారు చేయాల్సి వుంది.
 
ఇదిలావుంటే, ఈకేసులో ప్రధాన సాక్షిగా ఉన్న మహేంద్ర చావ్లా మాత్రం ప్రాణభయంతో వణికిపోతున్నారు. తన ప్రాణాలకు ముప్పు ఏర్పడిందంటూ భయం గుప్పెట్లో ఉన్నారు. తనకు కూడా మిగతా సాక్షుల మాదిరిగానే అదనపు భద్రత కల్పించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు. 
 
ఆశారాం బాపూ మాజీ అనుచరుడైన మహేంద్ర చావ్లా ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. 'నాకు భద్రత ఉన్నప్పటికీ... అదనపు భద్రత కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కోరాను. ఈ కేసులో మిగతా సాక్షుల్లాగే నాక్కూడా ప్రాణహాని ఉంది..' అని ఆందోళన వ్యక్తం చేశాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

Samantha: గుళ్లు కట్టి, పూజలు చేసే పద్దతిని ఎంకరేజ్ చేయను : సమంత

ధైర్యసాహసాల భూమి పంజాబ్‌ వేఖ్ కే తో కోక్ స్టూడియో భారత్‌కి హ్యాట్రిక్ విజయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

తర్వాతి కథనం
Show comments