Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంజిలో శొంఠి పొడి, ఉప్పు కలుపుకుని తాగితే?

పెరుగులో శొంఠి, పిప్పళ్లు, మిరియాల చూర్ణాన్ని, కొద్దిగా ఉప్పు కలుపుకుని ప్రతిరోజూ కాపడం పెట్టుకుంటే మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పి వంటి సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. పిప్పళ్లు, శొంఠి బాగా వేయించుకుని మెత్తటి చూర్ణంలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని 400

Webdunia
మంగళవారం, 28 ఆగస్టు 2018 (17:00 IST)
పెరుగులో శొంఠి, పిప్పళ్లు, మిరియాల చూర్ణాన్ని, కొద్దిగా ఉప్పు కలుపుకుని ప్రతిరోజూ కాపడం పెట్టుకుంటే మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పి వంటి సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. పిప్పళ్లు, శొంఠి బాగా వేయించుకుని మెత్తటి చూర్ణంలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని 400 గ్రాముల పెరుగు, నువ్వుల నూనెలో కలుపుకోవాలి.
 
ఈ మిశ్రమంలో పెరుగు తడి ఆరిపోయిన తరువాత నూనెను మాత్రం మరిగించుకోవాలి. ఈ నూనె చల్లారిన తరువాత వడగట్టి నొప్పులు ఉన్న చోటు మర్దన చేసుకుని ఉప్పు కాపడం పెట్టుకుంటే కీళ్లనొప్పులు తగ్గుతాయి. ఇలా చేయడం వలన కాళ్లకి మంచి పటుత్వం వస్తుంది.  
 
కరక్కాయల్లోని గింజలను తీసివేసి మెత్తగా దంచి 100 గ్రాముల పొడికి 60 గ్రాముల మెత్తని సైంధవ లవణాన్ని కలుపుకుని మజ్జిగతో తీసుకుంటే వాతం నొప్పులు తగ్గించుటకు ఉపయోగపడుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రతిరోజూ గ్లాస్ గంజిలో కొద్దిగా శొంఠి పొడి, ఉప్పు కలుపుకుని తాగితే కీళ్ల నొప్పులు త్వరగా తగ్గుతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Pawan Kalyan: సింహాచలం ఘటనపై పవన్ దిగ్భ్రాంతి.. అండగా వుంటామని హామీ

వేసవి రద్దీ - తిరుపతికి 8 ప్రత్యేక రైళ్ళు : దక్షిణ మధ్య రైల్వే

సింహాచలం ఘటన : మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు - సీఎం చంద్రబాబు

చిన్న అజాగ్రత్త ఆమె ఉసురు తీసింది.. పెళ్లయిన 9 నెలలకే చున్నీ చంపేసింది!

అమేజాన్ నుండి రూ. 1.4 కోట్ల వార్షిక ప్యాకేజీ- గీతం ప్రియాంకా అదుర్స్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శోభిత ప్రెగ్నెన్సీ అవాస్తవమేనా ! సన్నిహితవర్గాలు ఏమంటున్నారంటే.. !

Jackie Chan: జాకీ చాన్‌కు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

తర్వాతి కథనం
Show comments