Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ బాబు- రాజమౌళి కాంబో.. SSMB 29లో ప్రిన్స్ డుయెల్ రోల్?

సెల్వి
బుధవారం, 13 మార్చి 2024 (14:25 IST)
సూపర్ స్టార్ మహేష్ బాబు- ఎస్ఎస్ రాజమౌళి కాంబోలో కొత్త సినిమా తెరపైకి రానుంది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ తర్వాత మహేష్ బాబుతో జక్కన్న చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. SSMB 29 అని పిలువబడే ఈ ఇంకా పేరు పెట్టని ఈ చిత్రంపై ఇప్పటికే కసరత్తులు ప్రారంభించారు జక్కన్న. 
 
త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక టైటిల్ వచ్చే ఛాన్సుందని టాక్. 2024లోనే ఈ చిత్రం ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాలో మహేష్ బాబు ద్విపాత్రాభినయం చేయనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
 
గుంటూరు కారంతో మంచి హిట్ కొట్టిన మహేష్ బాబు జక్కన్న సినిమాలో ద్విపాత్రాభినయంతో సరికొత్త సవాలును ఎదుర్కొంటారని తెలుస్తోంది. బాహుబలిలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేశారు. ఇదే తరహాలో మహేష్ బాబు కూడా పవర్ ఫుల్ రోల్‌లో కనిపిస్తారని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pahalgam Terrorist Attack, తెలంగాణ వాసి మనీష్ రంజన్ మృతి

Pahalgam terror attack ఫిబ్రవరిలో కాన్పూర్ వ్యాపారవేత్త పెళ్లి: కాశ్మీర్‌ పహల్గామ్‌ ఉగ్రవాద దాడిలో మృతి

Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్‌కు గట్టి షాక్- వైకాపా నుంచి సస్పెండ్

IMD: ఏప్రిల్ 26 వరకు హీట్ వేవ్ అలర్ట్ జారీ- 44 డిగ్రీల కంటే పెరిగే ఉష్ణోగ్రతలు

Pahalgam terror attack LIVE: 28మంది మృతి.. మృతుల్లో విదేశీయులు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments