Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓటీటీకి నచ్చితేనే సెట్ కు వెళతాను : నిర్మాత నాగవంశీ

డీవీ
మంగళవారం, 7 జనవరి 2025 (18:05 IST)
Naga vamsi- Balayya
తెలుగు సినిమా రంగంలో నిర్మాతగా తనకంటూ ప్రత్యేకమైన బిజినెస్ అంచనాలతో ముందుకుసాగుతున్నారు. ఆయన నిర్మించే సినిమాల విషయంలో ముందుగా ఓటీటీ బిజినెస్ అయ్యాకే థియేటర్ కు వెళతారని దాంతో విజయాలు సాధిస్తున్నారని ఈజీగా బిజినెస్ అవుతుందని ఇండస్ట్రీలో టాక్ వుంది. తాజాగా బాలక్రిష్ణ తో ఢాకు మహారాజ్ సినిమా తీశారు. ఈ సినిమా ముందుగానే ఓటీటీ బిజినెస్ అయింది.
 
నాగవంశీ మాట్లాడుతూ, నేను స్క్రిప్ట్ దశలోనే పలువురి సలహాలు తీసుకుంటాను. అందులో ఓటీటీవారికి కథ చెబుతా. వారికి నచ్చితే వెంటనే సెట్ పైకివెలతాను. అలాగే పంపిణీదారులకు కూడా చర్చిస్తాను. ఈ క్రమంలో ఏదైనా అంశం నచ్చకపోతే కథలో పలు మార్పులు చేయాల్సివస్తుంది. బహుశా అందులో నా గురించి అలా వార్తలు వస్తుంటాయని వివరించారు. గతంలో బ్లాక్ అండ్ వైట్ సినిమాల కాలం నుంచి కలర్ కాలం వరకూ కొంతవరకూ సినిమా సెట్ కు వెళ్ళేముందు పంపిణీదారులు, శాటిలైట్ వారు ముందుగా స్క్రిప్ట్ వినిపించేవారు. వారు ముందుగా అడ్వాన్స్ లు కూడా ఇచ్చేవారు. ఇప్పుడు ఆ ప్లేస్ ను ఓటీటీ దక్కించుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pahalgam: కొలంబోలో పహల్గామ్ ఉగ్రవాదులు- చెన్నై నుంచి పారిపోయారా?

Jagan helicopter fiasco: జగన్ హెలికాప్టర్ ఇష్యూ- 10 వైకాపా కాంగ్రెస్ నేతలతో పాటు పది మంది అరెస్ట్

Heavy rains: ఏపీలో భారీ వర్షాలు: బాపట్లలో పిడుగుపాటుకు ఇద్దరు మృతి

ఏపీకి రెడ్ అలెర్ట్ జారీ చేసిన ఏపీడీఎంఏ-ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

Bhagavad Gita: భగవద్గీత నుండి ప్రేరణ పొందిన రాబర్ట్ ఓపెన్ హైమర్.. అణు బాంబు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments